Amaravati: మార్చి 4న ఏపీ మంత్రి వర్గ సమావేశం

ఏపీ మంత్రి వ‌ర్గం మరోమారు సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలో మార్చి 4న మంత్రి వర్గం సమావేశం జరగనుంది.

Update: 2020-02-29 06:26 GMT
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

అమరావతి: ఏపీ మంత్రి వ‌ర్గం మరోమారు సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలో మార్చి 4న మంత్రి వర్గం సమావేశం జరగనుంది.

సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంట‌ల‌కు సమావేశం ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు సహా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని తెలుస్తోంది.


Tags:    

Similar News