Tirumala: స్వామివారిని దర్శించుకున్న అనిల్‌ అంబానీ దంపతులు, బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

Update: 2022-10-11 06:10 GMT

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అనిల్‌ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీలతో పాటు.. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌‎ సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాతం, తోమల, అర్చన సేవల్లో వీరు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Full View
Tags:    

Similar News