రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల పై అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష

Update: 2020-09-21 13:03 GMT

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు మిగ‌తా మున్సిపాలిటీల్లో కురుస్తున్న వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి పుర‌పాల‌క‌, జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారులు హాజ‌ర‌య్యారు.

Full View



Tags:    

Similar News