Lok Sabha Polls 2019

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెడీ అయ్యింది. ఎల్లుండి నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. వచ్చే 100 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ 20 రాష్ట్రాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహారచన చేస్తోంది. తక్కువ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెడుతోంది. స్థానిక పార్టీలతో కూటములకు సిద్ధమవుతోంది.

Update: 2019-01-02 07:16 GMT
లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెడీ అయ్యింది. ఎల్లుండి నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. వచ్చే 100 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ 20 రాష్ట్రాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహారచన చేస్తోంది. తక్కువ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెడుతోంది. స్థానిక పార్టీలతో కూటములకు సిద్ధమవుతోంది.

Similar News