కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తన కార్యాచరణ ముమ్మరం చేశారు. విపక్ష పార్టీలను కలుపుకునేందుకు పర్యటనలు ప్రారంభించారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి చర్చించారు. యూరేనియం తవ్వకాలపై తన పోరాటం ఆగదన్నారు వీహెచ్.