J P Nadda: తెలంగాణలో ప్రచారం నిర్వహించిన జేపీ నడ్డా

J P Nadda: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు.. ముస్లీం లీగ్‌ ఎజెండాను అమలు చేసేవి

Update: 2024-05-06 13:23 GMT

J P Nadda: తెలంగాణలో ప్రచారం నిర్వహించిన జేపీ నడ్డా

J P Nadda: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ముస్లీం లీగ్‌ ఎజెండాను అమలు చేసే పార్టీలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో పర్యటించిన నడ్డా.... పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్, నల్లగొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పేదవారికి దేశమంతటా మోడీ సర్కార్ ఇళ్లు కట్టిస్తుంటే... తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అడ్డుకున్నాయని ఆక్షేపించారు.

Tags:    

Similar News