KTR: సిరిసిల్ల జిల్లా కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్ హాట్ కామెంట్స్

KTR: రూ. 30 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు పంచిపెట్టారు

Update: 2024-05-06 16:03 GMT

KTR: సిరిసిల్ల జిల్లా కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్ హాట్ కామెంట్స్

KTR:  రాజన్న సిరిసిల్ల జిల్లా కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాలకు ప్రత్యేకంగా వాటా ఇవ్వాల్సి వస్తుందని.. మోడీ సెస్ పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో పేదల రక్తం పీల్చి 30 లక్షల కోట్లు దండుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. అలా దోచుకున్న ఆ 30 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు పంచిపెట్టారన్నారు. తాను చెప్పింది తప్పని బండి సంజయ్, కిషన్‌రెడ్డి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అంటూ కేటీఆర్ సవాల్ చేశారు.

Tags:    

Similar News