Amit Shah: తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది

Amit Shah: సుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్‌లోనే పెడతాం

Update: 2024-05-06 06:24 GMT

Amit Shah: తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది

Amit Shah: నిజామాబాద్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ వెంటపడి మరీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సాధించారు. అర్వింద్​ను రెండోసారి ఎంపీగా గెలిపిస్తే, పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్​లోనే పెడతాం. బీడీ కార్మికుల కోసం ఆసుపత్రి కట్టిస్తామని..చక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుందని దుయ్యబట్టారు.

Tags:    

Similar News