Revanth Reddy: మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది

Revanth Reddy: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు..చేశారా..?

Update: 2024-05-06 15:11 GMT

Revanth Reddy: మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది

Revanth Reddy: మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఆకలి కేకలు ఎక్కువయ్యాయన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి... పెట్టుబడి మూడింతలు చేశారని ఆక్షేపించారు.

Tags:    

Similar News