తెలంగాణ విమోచన దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Update: 2019-09-10 12:06 GMT

తెలంగాణ విమోచన దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పిలపునిచ్చారు. సెప్టెంబర్ 17న గ్రామ గ్రామన ప్రజలు జాతీయ పతాకం ఎగురవేయాలని కోరారు. మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. రజాకార్ల వ్యతిరేకులతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ అవమానిస్తోందని విమర్శించారు.

Full View  

Tags:    

Similar News