Tamilisai Sounderarajan: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళి సై

Tamilisai Sounderarajan: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది- గవర్నర్‌

Update: 2021-11-04 08:15 GMT

Tamilisai Sounderarajan: భాగ్యలక్షి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళి సై

Tamilisai Sounderarajan: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని గవర్నర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్ కు అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. దీపావళి పర్వదినాన్ని ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు తమిళి సై.

Tags:    

Similar News