రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని స్వామి పరిపూర్ణానంద కలిశారు. గవర్నర్గా తెలంగాణకు వచ్చిన తర్వాత కలవలేదని భేటీ మర్యాద పూర్వకమేనన్నారు స్వామి పరిపూర్ణనంద. రాష్ట్ర రాజకీయాలపై చాలా అంశాలను చర్చించామన్న ఆయన ఆర్టీసీ సమ్మె జఠిలమైందన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.