హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విషాదం.. నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి

Hyderabad: ఆడుకుంటూ వెళ్లి నీటి గుంతలో పడ్డ బాలుడు

Update: 2023-05-02 07:20 GMT

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విషాదం.. నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి

Hyderabad: హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ రోడ్ నెంబర్ 45లో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంటలో పడి ఆరేళ్ల బాలుడి మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లి నీటి గుంతలో బాలుడు పడిపోయినట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న షోరూమ్‌లో బాలుడి తండ్రి వాచ్ మెన్‌గా పనిచేస్తున్నారు. బతుకుదెరువు నిమిత్తం ఈ మధ్యే ఏపీ నుంచి వచ్చిన బాలుడి కుటుంబం వచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News