కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2020-02-09 05:46 GMT

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర మండలం కురిక్యాలలో గ్రానైట్‌ లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ aప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా... మరి కొందరికి గాయాలయ్యాయి. అయితే ఆటోలో ఇరుక్కున్న డ్రైవర్‌ మృతదేహాన్ని గంటపాటు శ్రమించి బయటకు తీశారు పోలీసులు.


Tags:    

Similar News