Rega Kantha Rao: ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి
Rega Kantha Rao: సైనికులంతా సిద్ధం కావాలి
Rega Kantha Rao: ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగేత్తించాలని ఎన్నికలు ముంచుకొస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. దండయాత్ర పేరుతో దూసుకు వచ్చేవారిని కోసం సైనికులంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. అధినేత సూచనలతో పనిచేసి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ శ్రేణులు అన్నదమ్ములుగా కలిసిమెలిసి గెలుపు దిశగా పనిచేయాలని సూచించారు.