Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్‌ నేతలకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం

Phone Tapping Case: విచారణలో పలువురు నేతల పేర్లు తెలిపిన ప్రణీత్ రావు

Update: 2024-03-25 05:02 GMT

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్‌ నేతలకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్‌ నేతలకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఏడురోజుల పాటు నిందితుడు ప్రణీత్ రావును విచారించిన పోలీసులు.. విచారణలో పలువురు నేతల పేర్లను చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఆ స్టేట్‌మెంట్ ఆధారంగానే బీఆర్ఎస్‌‌లోని కీలక నేతలకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావు స్టేట్‌మెంట్‌పై వివరణ కోరి.. నేతలు ఇచ్చే సమాధానంతో తదుపరి చర్యలకు సిద్ధమవనున్నారు అధికారులు.

Tags:    

Similar News