Raja Singh: బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడిని ఖండించిన రాజాసింగ్

Raja Singh: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్

Update: 2021-08-15 07:26 GMT

కార్పొరేటర్ శ్రవణ్ పై దాడిని కండించిన రాజా సింగ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Raja Singh: హైదరాబాద్ మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును సహా దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున టీఆర్ఎస్ దాడులకు దిగటం సిగ్గుచేటన్నారు. 

Tags:    

Similar News