దిశ ఘటన పై విచారణ వేగం చేయాలి..ఎంపీ బండి సంజయ్

Update: 2019-12-02 10:03 GMT
బండి సంజయ్

దిశ ఘటన దేశ వ్యాప్తంగా చెడు వాతావరణాన్ని తీసుకొచ్చిందని లోక్‌సభలో ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్య పర్చడంలో ప్రభుత్వ వ్యవస్థ విఫలమవుతోందన్నారు. వెంటనే శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి ఘటనలు మరోసారి జరగవన్న బండి సంజయ్ సంవత్సరాల కొద్దీ విచారణలు జరగొద్దని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News