చిన్నారి కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేటీఆర్‌

Update: 2019-08-08 13:42 GMT

తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించడాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. మానవ మృగానికి సరైన శిక్ష పడిందని ట్వీట్‌ చేశారు. ఈ కేసు విచారణలో పాల్గొన్న అందరినీ అభినందించిన కేటీఆర్‌ ఇలాంటి వారిని ఏరిపారేసేందుకు.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు మరిన్ని కావాలని కోరారు.


 

Tags:    

Similar News