వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో తెలంగాణకు హరితహారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో నిర్వహించారు.

Update: 2019-09-24 05:21 GMT

పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో నిర్వహించారు. పట్టణంలోని డివైడర్ లో పూల మొక్కలను పట్టణ కమీషనర్ బిర్రు శ్రీనివాస్స నాటారు. ఈ కార్యక్రమంలో సి. ఐ.మధు, డా‌. సిరంగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News