తెలంగాణ శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణ శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రకటించారు. గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ చైర్ వద్దకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు విపక్ష సభ్యులు తీసుకెళ్లారు. మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుత్తా సుఖేందర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.