మిర్యాలగూడలో విషాదం..!

Update: 2019-07-24 05:40 GMT

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య చిత్రకళ, కుమారుడు లోహిత్‌ మృతి చెందారు. భర్త లోకేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది.

Tags:    

Similar News