ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ భేటీ
Congress: ఢిల్లీలో సోనియాగాంధీ నివాసంలో సమావేశం
Congress: ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు సోనియాగాంధీ నివాసంలో జరిగే సమావేశానికి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు, డిఫ్యూటీ ఫోర్ లీడర్లు, పార్టీ విప్లు హజరుకానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.