సీఎం నివాసంలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్రెడ్డి
Revanth Reddy: పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తెలంగాణ సీఎం
సీఎం నివాసంలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్రెడ్డి
Revanth Reddy: 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.