Raja Singh: పీవీ సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలి

Update: 2021-08-05 07:27 GMT

రాజా సింగ్ - సింధు 

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన పీవీ సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ కోడలుగా ఉన్న సానియామీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారని అన్నారు. ఆమె ఒలింపిక్‌లో ఇప్పటి వరకు ఒక్క పతకం సాధించాలేదని విమర్శిచారు. తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రతిభ ఉన్నా వెలికి తీసేందుకు ట్రైనింగ్ ఇవ్వడానికి కోచ్‌లు కూడా లేరని అన్నారు.

Tags:    

Similar News