టీఆర్‌ఎస్‌, మజ్లిస్ పార్టీలకు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్

Bandi Sanjay: దమ్ముంటే భాగ్యలక్ష్మీ గుడి మీద చేయ్యి వేయండి

Update: 2022-06-02 07:39 GMT

టీఆర్‌ఎస్‌, మజ్లిస్ పార్టీలకు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్

Bandi Sanjay: టీఆర్‌ఎస్‌, మజ్లిస్ పార్టీలకు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే భాగ్యలక్ష్మీ గుడి మీద చేయ్యి వేయండని సవాల్ చేశారు. చార్మినార్‌ను తొలగించాలని తాము ఎప్పుడూ చెప్పలేదని, టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసే డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. చార్మినార్ దగ్గర గుడి లేదని చెప్పేవాడు మూర్ఖుడంటూ బండి సంజయ్ విమర్శించారు. 

Tags:    

Similar News