భద్రాచలం సీతారామచంద్ర స్వామికి భారీ విరాళం

భద్రాచలం సీతారామచంద్ర స్వామికి భారీ విరాళం అందింది.

Update: 2025-11-04 07:42 GMT

భద్రాచలం సీతారామచంద్ర స్వామికి భారీ విరాళం అందింది. హైద్రాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ శంకర్ నారాయణ దంపతులు 40 లక్షల విలువ గల 31 కేజీల వెండి గజ వాహనాన్ని ఆలయానికి అందించారు. ఈ గజ వాహనాన్ని ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఉపయోగిస్తామని అర్చకులు, ఆలయ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News