Bandi Sanjay: గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే ప్రగతి భవన్ లో నిమజ్జనం చేస్తాం..

Bandi Sanjay: హిందూ పండుగలపై ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.

Update: 2022-09-05 11:00 GMT

Bandi Sanjay: గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే ప్రగతి భవన్ లో నిమజ్జనం చేస్తాం..

Bandi Sanjay: హిందూ పండుగలపై ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నిబంధనల పేరుతో భక్తుల మనోబావాలను దెబ్బతీస్తు్న్నారని ఆరపించారు. వినాయక నిమజ్జనానికి ఇంకా ఏర్పాట్లు చేయలేదన్నారు. నిమజ్జనాన్ని అడ్డుకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ప్రశాంతంగా పండుగలు జరుపుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సుప్రీం కోర్టు ఉత్తర్వుల పేరుతో హిందూ సమాజాన్ని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం ఏర్పాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయపోతే వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశం మారుతుందన్నారు. ఖైరతాబాద్‌ గణేష్ విగ్రహం మొదల్కొని అన్నింటిని ప్రగతిభవన్‌కు తీసుకొచ్చి అక్కడే నిమజ్జనం చేయాల్సి వస్తుందని బండి సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Tags:    

Similar News