BJP Jagran Diksha Case: బీజేపీ జాగరణ దీక్ష కేసులో కొనసాగుతున్న అరెస్టులు

BJP Jagran Diksha Case: మొత్తం 16 మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు

Update: 2022-01-05 09:24 GMT

బీజేపీ జాగరణ దీక్ష కేసులో కొనసాగుతున్న అరెస్టులు

BJP Jagran Diksha Case: బండి సంజయ్ జాగరణ దీక్ష కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే బండి సంజయ్‌ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేయగా ఇవాళ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 16మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు మరో 11 మందికోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News