తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,661కి పెరిగింది.

Update: 2020-05-20 15:40 GMT

తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,661కి పెరిగింది. ఇందులో 1,013 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జికాగా, 40 మంది ఈ మహమ్మారి బారినపడి మరణించాడు. 608 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు నమోదైన కేసుల్లో 15 జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాగా.. 12 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారివి. ఇప్పటివరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 89 మందికి కరోనా సోకింది. 

Tags:    

Similar News