బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌..విపక్షాల నినాదాల నడుమే..

Update: 2021-02-01 05:48 GMT

కేంద్రం బడ్జెట్‌ 2021-22ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈసారి డిజిటల్‌ పద్ధతిలో బడ్జెట్‌ను సమర్పించారు. అనంతరం ట్యాబ్‌లో చూసి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలు సభలో నిరసనకు దిగారు. స్పీకర్‌ ఓం బిర్లా వారిని వారించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. వారి నినాదాల నడుమే నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టారు.

Tags:    

Similar News