Supreme Court: పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: * కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని కేంద్రం క్లారిటీ * అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదంటున్న కేంద్రం

Update: 2021-09-13 08:30 GMT

 పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ(ఫోటో- ది హన్స్ ఇండియా )

Supreme Court: పెగాసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు లో విచారణ జరుగుతోంది. కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ అంశంపై మరో అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వినియోగించిందా లేదా అన్నది అఫిడవిట్‌లో చర్చించే అంశం కాదని అంటోంది కేంద్రం. ప్రజాప్రయోజనాల దృష్ట్యా వాటిని అఫిడవిట్‌లో పొందుపర్చాలనుకోవడం లేదని కేంద్రం వెల్లడించింది. కానీ ఇది పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశమని సుప్రీం వ్యాఖ్యానించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల జోలికి వెళ్లడం సరికాదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. 

Tags:    

Similar News