Sukhoi 30 MKI: యుద్ధవిమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాంలో పర్యటించారు.

Update: 2023-04-08 05:36 GMT

Sukhoi 30 MKI: యుద్ధవిమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాంలో పర్యటించారు. తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో రాష్ట్రపతి ప్రయాణించారు. 2009లో అప్పటి మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పూణే ఎయిర్‌ఫోర్స్ బేస్ నుండి ఫ్రంట్‌లైన్ సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. కాగా యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండవ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం.


Tags:    

Similar News