లతా మంగేష్కర్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన ప్రధాని మోదీ

Lata Mangeshkar Death: లతా మంగేష్కర్‌ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

Update: 2022-02-06 13:52 GMT

లతా మంగేష్కర్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన ప్రధాని మోదీ

Lata Mangeshkar Death: లతా మంగేష్కర్‌ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ముంబై శివాజీపార్క్‌లో ఆమె భౌతిక కాయానికి అంతిమనివాళులర్పించారు. అనంతరం లతాజీ కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన లత అంతిమ సంస్కారాలకు అభిమానులు, నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

Tags:    

Similar News