UP Elections 2022: శరద్‌ పవార్ కీలక ప్రకటన..

UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు.

Update: 2022-01-11 14:49 GMT

UP Elections 2022: శరద్‌ పవార్ కీలక ప్రకటన..

UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సహా మరి కొన్ని చిన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీజేపీ, ఎస్పీ మధ్య ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీకి అతిపెద్ద సవాల్‌గా మారిన ఎన్సీపీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో పాటు ఎస్పీతో పోటీ చేస్తామని ప్రకటించడం హాట్‌టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News