Narendra Modi: ప్రతిసారి సభను విపక్షాలు అడ్డుకుంటున్నాయి.. ఈ సారైనా విపక్షాలు సహకరించాలి
Narendra Modi: పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఎంతో కీలకం
Narendra Modi: ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఎంతో కీలకమని ప్రధాని మోడీ అన్నారు. సమావేశాలు సజావుగా జరగాలని..గత పదేళ్లలో ప్రతిపక్షాలు తమవంతు పాత్ర పోషించలేదని ఆయన విమర్శించారు. ప్రతిసారి సభను విపక్షాలు అడ్డుకుంటున్నాయని.. ఈ సారైనా విపక్షాలు సహకరించాలని ప్రధాని మోడీ కోరారు. పదేళ్లలో మేం చేసిన అభివృద్ధి పనులేంటో ప్రజలకు తెలుసన్నారు.నారీ శక్తిని కేంద్రం ప్రతిబింబిస్తోందని ప్రధాని మోడీ అన్నారు.