Narendra Modi: రామ్‌లల్లా ఇకపై టెంట్‌లో కాదు.. దివ్యమందిర్‌లో ఉంటాడు

Narendra Modi: నూతన యుగం ప్రారంభానికి ఇది సూచిక

Update: 2024-01-22 09:43 GMT

Narendra Modi: రామ్‌లల్లా ఇకపై టెంట్‌లో కాదు.. దివ్యమందిర్‌లో ఉంటాడు

Narendra Modi: అయోధ్యకు రాముడి రాకతో దేశంలో నవశకం మొదలైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రామ్‌ లల్లా ఆలయంలో పూజల అనంతరం ప్రసంగించిన మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 22 జనవరి 2024 ఇది క్యాలెండర్‌లో కేవలం ఓ తేదీ కాదు ... ఓ కొత్త కాలచక్రం ఆరంభమైన రోజన ఉద్ఘాటించారు. రాముడు ఇప్పుడు టెంట్‌లో లేడు.. మందిరంలో ఉన్నాడని తెలిపారు. వందల సంవత్సరాల ఎదురుచూపులు , వేలమంది ప్రాణత్యాగాల తర్వాత రాముడొచ్చాడని పేర్కొన్నారు.

Tags:    

Similar News