ఉద్రిక్తంగా మారిన పంజాబ్‌ అసెంబ్లీ ప్రాంగణం

Update: 2021-03-01 10:05 GMT

ఉద్రిక్తంగా మారిన పంజాబ్‌ అసెంబ్లీ ప్రాంగణం

పంజాబ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర అలజడి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, శిరోమణి అకాళీదళ్ సభ్యులు నిరసన తెలిపారు. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం కాకముందు నుంచే శిరోమని అకాళీదళ్‌ సభ్యులు తన నిరసన వ్యక్తం చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. నిరసనలు, నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది.

Tags:    

Similar News