Kumbh Mela: ఉత్తరాఖండ్‌ సీఎస్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ

Kumbh Mela: హరిద్వార్‌లో కుంభమేళాలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉత్తరాఖండ్ సీఎస్‌కు లేఖ రాసింది.

Update: 2021-03-21 09:39 GMT

Kumbh Mela: ఉత్తరాఖండ్‌ సీఎస్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ

Kumbh Mela: హరిద్వార్‌లో కుంభమేళాలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉత్తరాఖండ్ సీఎస్‌కు లేఖ రాసింది. యాత్రికుల్లో రోజూ 40 కేసులు బయటపడుతుండటంతో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇటీవల హరిద్వార్‌లో పర్యటించిన కేంద్ర బృందం అక్కడి పరిస్థితులను కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదించింది. దీంతో ఉత్తరాఖండ్‌ సీఎస్‌కు చర్యలు తీసుకోవాలని సూచించింది కేంద్రం.

Tags:    

Similar News