గాంధీ కుటుంబంతో సయోధ్య దిశగా జీ-23 నేతలు

Congress: గాంధీ కుటుంబంతో జీ-23 నేతలు సయోధ్య దిశగా అడుగులు వేస్తున్నారు.

Update: 2022-03-17 13:51 GMT

గాంధీ కుటుంబంతో సయోధ్య దిశగా జీ-23 నేతలు

Congress: గాంధీ కుటుంబంతో జీ-23 నేతలు సయోధ్య దిశగా అడుగులు వేస్తున్నారు. సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తున్నారు. మరోపక్క రాహుల్‌తో జీ-23 నేతల రాయభారం నడుస్తోంది. జీ-23 డిమాండ్స్‌ను భూపిందర్ సింగ్‌ హుడా రాహుల్‌ ముందు ఉంచారు. రాహుల్‌ చెప్పిన విషయాలను జీ-23 నేతలకు భూపిందర్ వివరించనున్నారు. కాసేపట్లో గులాం నబీ ఆజాద్‌ నివాసంలో జీ-23 నేతలు మరోసారి సమావేశం కానున్నారు. 24 గంటల్లో జీ-23 నేతలు రెండోసారి సమావేశం అవుతున్నారు.

Tags:    

Similar News