రోడ్ల నిర్బంధానికి రైతులు పిలుపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సమావేశం అమిత్‌షాతో అజిత్ దోవల్, ఢిల్లీ పోలీస్ ఛీఫక్ సమావేశం

Update: 2021-02-04 13:40 GMT

ఎల్లుండు రోడ్ల నిర్బంధానికి రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం అలర్టయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఢిల్లీ పోలీస్ ఛీఫ్ హాజరయ్యారు. రోడ్ల నిర్బంధం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలకంగా చర్చించారు.

Tags:    

Similar News