మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయ్యింది.

Update: 2022-06-30 10:49 GMT

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయ్యింది. గవర్నర్‌ నివాసానికి ఫ‌డ్నవీస్, ఏక్‌నాథ్ షిండే బయలుదేరారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.00 గంటల మధ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణస్వీకారం చేయనున్నారు. 39 మంది శివసేన రెబల్స్, 10మంది స్వతంత్రులు ఫడ్నవీస్‌కు మద్ధతు తెలుపుతున్నారు. శివసేన రెబల్స్ తరఫున ఏక్‌నాథ్ షిండే గవర్నర్‌కు మద్ధతు లేఖ అందజేయనున్నారు.

Tags:    

Similar News