Arvind Kejriwal: యాక్టివ్ కేసులు 3 రోజుల్లోనే 3 రెట్లు అయ్యాయి

Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Update: 2022-01-02 10:24 GMT

Arvind Kejriwal: యాక్టివ్ కేసులు 3 రోజుల్లోనే 3 రెట్లు అయ్యాయి

Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలంటూ సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని చెప్పారు. అయితే రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ మూడు రోజుల్లోనే యాక్టివ్ కేసులు మూడింతలయ్యాయని హెచ్చరించారు. కేసులు పెరుగుతున్నా కరోనా బారిన పడినవారు ఆసుపత్రుల్లో చేరుతున్న ఘటనలు తక్కువేనన్నారు. థర్డ్ వేవ్‌కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Tags:    

Similar News