Congress: ఢిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ

Congress: మొదటి జాబితాలో 39 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

Update: 2024-03-11 15:50 GMT

Congress:ఢిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ

Congress: ఢిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. ఈ రాత్రికి లేదా రేపు రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక.. ఇప్పటికే మొదటి జాబితాలో 39 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్టానం

Tags:    

Similar News