BJP: ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

BJP: తొలివిడతలో 195 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ

Update: 2024-03-11 15:57 GMT

BJP:ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

BJP: కాసేపట్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాను సీఈసీ ఖరారు చేయనుంది. తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక.. గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల అభ్యర్థుల ఖరారుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే తొలివిడతలో 195 మంది అభ్యర్థుల జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. ఇప్పుడు.. రెండో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News