Gujarat: గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.400 కోట్ల విలువైన..

Gujarat: పడవలో తరలిస్తుండగా గుర్తించి సీజ్ చేసిన అధికారులు...

Update: 2021-12-20 04:10 GMT

Gujarat: గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.400 కోట్ల విలువైన

Gujarat: గుజరాత్‌ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత రక్షణ దళం, గుజరాత్‌ ATSసంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి డ్రగ్స్‌ను పట్టుకున్నాయి. భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్‌ పడవలో హెరాయిన్‌ను తరలిస్తుండగా గుర్తించిన అధికారులు సీజ్‌ చేశారు. డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News