Live Updates: ఈరోజు (23 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-23 01:57 GMT
Live Updates - Page 2
2020-11-23 05:17 GMT

Visakha Updates: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం...

 విశాఖ

* రాగుల 24 గంటలో తుఫాన్ గా మారనున్న వాయుగుండం

* పూదుచ్చేరికి 700 చైన్నె కు 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతం

* రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం

* దక్షిణ కోస్తాంధ్ర లో చాలా చోట్ల భారీ వర్షాలు

* 25న తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం

2020-11-23 05:14 GMT

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న ఏపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

  తిరుమల

* కార్తీక మాసంలో స్వామి వారిని దర్శించుకోవడం అలవాటుగా వస్తోంది.

* స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉంది.

* పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపి పంచాయతీ రాజ్ శాఖా మంత్రి

2020-11-23 04:51 GMT

Tirumala Updates: శ్రీవారి దర్శనార్థం రేపు కుటుంబ సమేతంగా తిరుమలకు రాష్ట్రపతి రాక...

* పర్యటనలో పాల్గొననున్న గవర్నర్, సీఎం జగన్ మోహన్ రెడ్డి

* చెన్నై నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో రేపు ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి రాక

* రేణిగుంట నుండి తిరుచానూరు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శింకుంటారు..

* మధ్యాహ్నం 12: 15 గంటలకు తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహాన్నికి చేరుకుంటారు....

* 12.50 గంటలకు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీవరాహ స్వామివారిని దర్శించుకుని మహద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేయనున్నారు.

* శ్రీవారిని దర్శించు కున్న అనంతరం 3 గంటలకు తిరుమల తిరుగు ప్రయాణం 3.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి సాయంత్రం అహ్మదాబాద్     కు వెళ్లనున్నారు.

* రాష్ట్రపతి రాక సందర్భంగా తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు, భారీ బందో బస్తు ఏర్పాట్లు చేసిన పోలిసులు

* శ్రీవారి దర్శనాన్ని కూడా దాదాపు 2 గంటలకు పైగా నిలిపి వేయనున్నారు.

2020-11-23 04:25 GMT

Anantapur Updates: కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బొత్స సత్యనారాయణ పర్యటన...

 అనంతపురం:

* కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రి లో 50 పడకల పెంపుకు సంబంధించి నూతన భవనానికి శంకుస్థాపన.

* తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన లో పాల్గొననున్న మంత్రి.

* రాయదుర్గం లో వంద పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి.

2020-11-23 04:19 GMT

Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...

   నెల్లూరు...

-- ఇన్ ఫ్లో 8376 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 8454 క్యూసెక్కులు.

-- ప్రస్తుత నీటి మట్టం 75.358 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.

2020-11-23 04:11 GMT

Tirumala Updates: దుబ్బాకాలో బి.జె.పి. విజయం సాధించిన తరువాత స్వామి వారిని దర్శించుకోవాలని అనిపించింది...

 తిరుమల

* శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బి.జె.పి. నేత బాబుమోహన్.

* దుబ్బాకా విజయం సాధించినట్లే జీహెచ్ఏంసీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించాలని స్వామి వారిని ప్రార్ధించాను.

* జీహెచ్ఏంసీలో బి.జె.పి. జెండా ఎగుర వేయాలని ప్రయత్నిస్తున్నాం.

* దుబ్బాకా ఎన్నికల్లో విజయం‌ సాధించడం కేసీఆర్ ను ఓడించినట్లే లెక్క.

* తెలంగాణలో‌ కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా వుంది కనుక బిజెపి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.

* కేసీఆర్ కేవలం మాటలే కానీ చేతలు లేదు, ప్రజలకు మంచి చేస్తే ఎప్పటికి మరిచిపోరు.

* బి.జె.పి. తప్ప వేరోకటి లేదని చాలా మంది బిజెపిలో చేరుతున్నారు.

* మళ్ళీ కాబోయే ప్రధాని కూడా నరేంద్ర మోదీనే.

* తెలంగాణ,ఆంధ్ర ఎన్నికల్లో కూడా బి.జె.పి. విజయం సాధిస్తుంది.

2020-11-23 03:27 GMT

Tirumala Updates: ఇవాళ నుండి వర్చువల్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవలు..

 తిరుమల

- వర్చువల్ విధానానికి భక్తుల నుంచి పెరుగుతున్న ఆదరణ

- నవంబర్ నెలకు కల్యాణోత్సవ టికెట్లు కొన్న 31,380 మంది భక్తులు

- ఊంజల్ సేవా టికెట్లు కొనుగోలు చేసిన 2,185 మంది భక్తులు

- ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు కొన్న 2,546 మంది భక్తులు

- సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కొన్న చేసిన 1,748 మంది 

2020-11-23 03:03 GMT

Srikakulam Updates: రెండవ సోమవారం సంధర్భంగా కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు...

  శ్రీకాకుళం..

* జిల్లాలో ఉన్న శ్రీముఖలింగం, శ్రీచక్రపురం లో ఉన్న సహస్ర శివలింగ మందిరం, ఏండ్లమల్లిఖార్జున దేవాలయం, శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయంల వద్ద   రెండవ సోమవారం సంధర్భంగా కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.

* మాస్క్ వేసుకున్న వారికే ఆలయ ప్రవేసమన్న జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్

* ప్రతి ఆలయంలోకి వెళ్లే ద్వారా వద్ద సానీటైజర్ ఏర్పాటు..

* భక్తులు భౌతిక దూరం పాటించాలని పిలుపు

2020-11-23 02:59 GMT

Vijayawada Updates: కార్తీక సోమవారం కావడంతో కిటకిటలాడుతున్న శైవకేత్రలు....

 విజయవాడ..

* కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో శివాలయాలకు పెద్దసంఖ్యలో పోటెత్తిన భక్తులు..

* కోవిడ్ కారణంగా నది సాన్నంకి అనుమతి ఇవ్వని అధికారులు...

* ఇళ్ల వద్ద స్నానాలు ఆచరించి తెల్లవారుజాము నుంచే ఆలయానికి వస్తున్న భక్తులు

* కార్తీక దామోదరుడు కి రుద్రాభిషేకాలు, బిల్వార్చన, పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్న అర్చకులు 

2020-11-23 02:56 GMT

Annavaram Updates: అటు పెళ్లి బాజా , ఇటు కార్తీకమాసం సందడి...

 తూర్పుగోదావరి.. అన్నవరం

* భక్తులతో కిక్కిరిసిన సత్యదేముని ఆలయం.

* తెల్లవారుజాము 3 గంటల నుండి ప్రారంభమైన సత్యదేముని వ్రతాలు , సర్వ దర్శనాలు.

* దర్శనం అనంతరం రావి చెట్టు వద్ద ధీఫారాధన చేస్తున్న భక్తులు.

Tags:    

Similar News