Live Updates: ఈరోజు (10 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-10 02:41 GMT
Live Updates - Page 2
2020-11-10 03:19 GMT

Kadapa District Updates: యంపీ అవినాష్ రెడ్డి పాదయాత్ర....

 కడప :

- సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర మూడు సంవత్సరాల సందర్భంగా సంఘీభావంగా యంపీ అవినాష్ రెడ్డి పాదయాత్ర....

- లింగాల మండలం నుంచి పార్నపల్లి చిత్రవతి డ్యాం వరకు పాదయాత్ర...

- పాదయాత్రలో పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు....

2020-11-10 03:16 GMT

Anantapur Updates: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అనంతపురం రాక...

అనంతపురం:

# కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ అనంతపురం రాక.

# నగరం లో బళ్లారి బైపాస్ రోడ్డు ఎం జి మెటాలిక్ స్ప్రింగ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ట్రాక్టర్ ర్యాలీ లో పాల్గొననున్న ఉమెన్ చాందీ.

2020-11-10 03:13 GMT

Anantapur Updates: జేఎన్టీయూ పరిధిలోని 23 కళాశాల ల మూసివేతకు నిర్ణయం..

అనంతపురం:

-- ఐదు వేల సీట్లు కోత విధించాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం.

-- 25% కంటే అడ్మిషన్లు తక్కువగా ఉన్న కళాశాలలు, వర్సిటీ చెల్లించాల్సిన బకాయిలపై కీలక నిర్ణయం.

2020-11-10 03:03 GMT

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు....

 తిరుమల సమాచారం

//నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,888 మంది భక్తులు.

// తలనీలాలు సమర్పించిన 10,019మంది భక్తులు.

// నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు.

// ఈనెల 14వ తేదీ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

// ఈ సందర్భంగా 14వ తేదీ క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌,

// ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Tags:    

Similar News