Live Updates: ఈరోజు (09 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-09 02:02 GMT
Live Updates - Page 2
2020-10-09 02:54 GMT

Ranga Reddy updates: అవుటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...

రంగారెడ్డి జిల్లా...

-మద్యం మత్తులో కారు డ్రైవర్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.

-నగర శివారులోని నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున రెండు కార్లు ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా ఆరు మందికి తీవ్ర గాయాలు.

-శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళుతున్న సమయంలో నార్సింగి ఫ్లైఓవర్ కింద ఈ ఘటన..

-భారీగా ట్రాఫిక్ జామ్

-సంఘటన స్థలానికి చేరుకున్న ORR ట్రాఫిక్ పోలీసులు.

-గాయపడినవారిని గచ్చిబౌలి ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు..

-హయత్ నగర్ వద్ద మద్యం సేవించినట్లు యువకులు...

-వీరంతా సూర్యాపేటకు చెందిన గుర్తించిన నార్సింగి పోలీసులు..

-మద్యం సేవించిన వ్యక్తులు మాత్రమే మరణించడం గమనార్హం

2020-10-09 02:50 GMT

Nizamabad updates: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న విప్ గంప గోవర్దన్...

నిజామాబాద్..

-ఎల్లారెడ్డి లో ఎమ్మెల్యే జాజుల సురేందర్, బోధన్ లో షకీల్

-ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకొని రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్..

-ఇంకా ఓటు రాని రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి..

-జుక్కల్ లో మున్సిపాలిటీ లేనందున జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే కు లేని ఓటు

2020-10-09 02:45 GMT

Nizamabad updates: ఎమ్మెల్సీ బరిలో సీఎం కల్వకుంట్ల కవిత..

నిజామాబాద్..

-నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి వడ్డే పల్లి సుభాష్ రెడ్డి, బీజేపీ పోతన్ కర్ లక్ష్మీనారాయణ పోటీ

-బాన్సువాడ లో ఓటు వేయనున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, భీంగల్ లో ఓటు వేయనున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి

-నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి , ఎంపీ అరవింద్,   ఎమ్మెల్సీలు ఆకుల లలిత, vg గౌడ్, రాజేశ్వర్ లు ..

-నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా 67 ఓట్లు ఉన్నది జడ్పీ కార్యాలయ కేంద్రం, తక్కువ ఓటర్లు ఉన్న కేంద్రం చందూర్ 4

2020-10-09 02:37 GMT

Karimnagar district updates: హుజురాబాద్ మిషన్ భగీరథ స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం...

కరీంనగర్ జిల్లా...

-షాట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం. ఎగిసిపడుతున్న మంటలు.

-2 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని అధికారుల అంచనా.

-మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

2020-10-09 02:26 GMT

Telangana updates: రెండు సెషన్లలో పరీక్ష రాయనున్న అభ్యర్థులు...

-నేడు TS LAWCET & PGLCET 2020 పరీక్ష

-రెండు సెషన్లలో పరీక్ష రాయనున్న 30,310 అభ్యర్థులు

-3 ఇయర్స్ డిగ్రీ కోర్సుకు నమోదు చేసుకున్న 21,925 మంది అభ్యర్థులు

-ఎల్‌ఎల్‌కు హాజరు కావడానికి5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ కోర్సుకు నమోదు చేసుకున్న 569,1 మంది అభ్యర్థులు

-ఎల్ ఎల్ ఎం కు 2691 మంది అభ్యర్థులు

-టిఎస్ లాసెట్ 3 ఇయర్స్ డిగ్రీ కోర్సు

-ఉదయం 10.30 నుండి ఎల్ 12 మధ్యాహ్నం వరకు..

-టిఎస్ లాసెట్ 5 సంవత్సరాల డిగ్రీ కోర్సు & టిఎస్ పిసిఎల్‌సిఇటి మధ్యాహ్నం 03.00 PM నుండి 04:30PM వరకు

-మొత్తం 67 టెస్ట్ సెంటర్లు...

-తెలంగాణలో 63, ఆంధ్రప్రదేశ్ లో 04

Tags:    

Similar News