Live Updates: ఈరోజు (సెప్టెంబర్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-06 01:24 GMT
Live Updates - Page 2
2020-09-06 05:45 GMT

Vijayawada updates: గన్నవరం మండలం కేసరపల్లి శివాలయం సమీపంలో ఓ ఇంట్లో చోరీ....

కృష్ణాజిల్లా....

-గన్నవరం మండలం కేసరపల్లి శివాలయం సమీపంలో ఓ ఇంట్లో చోరీ....

-టీవీ రిపేర్ చేస్తానంటూ వచ్చి అయినంపూడి పద్మ అనే మహిళ మెడలోని ఆరు కాసుల బంగారు గొలుసును దొంగిలించిన దుండగుడు.....

-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గన్నవరం క్రైమ్ పోలీసులు......

2020-09-06 05:43 GMT

Visakhapatnam updates: విశాఖ శిరోమండనం కేసులో నూతన నాయుడు ను అనకాపల్లి సబ్ జైలుకు తరలించిన పోలిసులు...

విశాఖ...

-ఎస్సీ అట్రాసీటీ కేసు తొ పాటు పలు సెక్షన్లు నమోదు చేసిన పోలిసులు.

-నూతన్ నాయుడు పై గతంలో మూడు పోలీస్ స్టేషన్లు లో కేసులు..

-వాటిపై కూడా ఆరా తీస్తున్న పోలిసులు..

2020-09-06 05:35 GMT

Antervedi updates: రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి:-స్వరూపానందేంద్ర..

అంతర్వేదిలో నర్శింహస్వామి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండన

అంతర్వేది ఘటన దురదృష్టకరం

-స్వరూపానందేంద్ర

-దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి

-హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిది

-నర్శింహస్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి

-స్వరూపానందేంద్ర..

2020-09-06 05:05 GMT

East Godavari updates: అంతర్వేది లో రథం అగ్నికి ఆహుతి అవ్వడం చాలా బాధాకరం..

తూర్పుగోదావరి..

-18 వ శతాబ్దం నుండి వంశపారంపర్య ధర్మకర్తగా మొగల్తూరు రాజవంశీయులే స్వామి రథోత్సవం ప్రారంభిస్తుంటారు

-62 ఏళ్ల క్రితం రథాన్ని పునర్నిర్మాణం చేసి 40 అడుగుల ఎత్తులో నిర్మిచారు

-అగ్నిప్రమాదం ఘటన కలచివేసింది, దర్యాప్తు చేయాలి

- రామ గోపాల రాజా బహద్దూర్, మొగల్తూరు రాజ వంశీయులు

2020-09-06 04:11 GMT

Visakhapatnam updates: పర్యాటక అభివృద్ధి కి రాష్ట్ర పర్యటక శాఖ ప్రత్యేక ప్రోత్సాహం -పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు...

విశాఖ....

-కోవిడ్ వలన నష్టపోయిన పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం..

-విశాఖ ను టూరిజం హబ్ గా మరింత ప్రగతిపథంలో నడిపేందుకు ప్రణాళికలు...

-నేటి నుండి విశాఖ లో తెరుచుకోనున్న కొన్ని పర్యాటక కేంద్రాలు.

2020-09-06 04:02 GMT

Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..

కర్నూలు జిల్లా.....

-1 క్రస్ట్ గేట్ ను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 28,075 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్న అధికారులు

-ప్రస్తుతనీటి మట్టం:885.00 అడుగులు

-పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు

-ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు

-పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు

-ఇన్ ఫ్లో:53,304 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో: 96,994 క్యూసెక్కులు

-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి.

Tags:    

Similar News